...

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎనౌకౌంటర్

Chhattisgarh Encounter :

 

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా చికుర్బట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో భారీ ఎనౌకౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరగగా ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ఆ ప్రాంతంలో భద్రతాబలగాలు గస్తీ కాస్తుండగా నక్సల్స్ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఆరుగురు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.