ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కు వస్తున్న “సైక్ సిద్ధార్థ్”
నందు, యామినీ భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన “సైక్ సిద్ధార్థ్” సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24…