Telangana :
హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పించింది.
వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు పహారా కాస్తారు.
ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు.
Also Read This Article : మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు