Exit Polls : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు రాలేదు?

Exit Polls :

ప్రతి సారి ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ సందడి మాములుగా ఉండదు, అసలు గెలుపు ఓటములు పక్కనే ఉంది చూసినట్టుగా ఎగ్జిట్ పోల్స్ వ్యవహరిస్తాయి, మారి అలాంటి ఎగ్జిట్ పోల్స్ ఈ సారి ఎందుకు ఎక్కడా కనిపించలేదు

ఎగ్జిట్ పోల్స్ కనిపించకపోవడానికి గల కారణాలు:

  • ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసి 10 రోజులు దాటినా ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాలేదు.
  • దీనికి కారణం ఎన్నికల కమిషన్ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించడం.
  • దేశంలోని 8 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
  • ఈ ఎన్నికలన్నీ ఒకే దశలో పూర్తయ్యేవరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించరాదని ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది.
  • చివరి దశ పోలింగ్ జూన్ 1న ముగుస్తుంది.
  • అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం కొనసాగుతుంది.
  • ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
  • ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉండటంతో మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ అభిప్రాయాలను, అంచనాలను ప్రకటించడానికి జంకుతున్నాయి.

మీ అభిప్రాయం ఏమిటి?

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉండటం సరైనదా? మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు?

 

Also Read This : పురుషులను ఆకర్షించే లక్షణాలు

Actor Alok Jain Exclusive Interview
Actor Alok Jain Exclusive Interview

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *