2024 Elections Date :
లోక్సభతోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీలోని విజ్ఞాన్భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్.. కమిషనర్లు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 16తో గడువు ముగియనుంది.
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది ‘మే’ లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం షెడ్యూల్ను ప్రకటించింది..
Also Read This Article : ‘హీరో’ పార్టీ.. ఎన్టీఆర్ నుంచి పవన్ కల్యాణ్ దాకా..