డిప్యూటీ సీఎం “పవన్ కళ్యాణ్” తనయుడు అకిరా నందన్ సోషల్ మీడియా లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ రన్ రాజా రన్, సాహో సినిమాలతో తనదైన ముద్రను వేసుకున్నాడు.
తన మూడో చిత్రం డీవీవీ ఎంటటైన్మెంట్స్ పథకంలో రానున్న చిత్రం “ఓజి” ఇందులో పవన్ కళ్యాణ్ గారు కథనాయకుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ చిత్రం లోనే అకిరా అరంగేట్రం ఇస్తున్నాడని చిత్ర పరిశ్రమలో చర్చనీయ అంశంగా మారింది
ఒకవేళ అకిరా “ఓజి” లో ఉంటే డైరెక్టర్ సుజీత్ ఏ పాత్ర ఇస్తాడో అనేది వేచి చూడాలి.
“అకిరా నందన్, పవన్ కళ్యాణ్ ” ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫాన్స్ పండగే.
చూద్దాం సుజీత్ ఎం ప్లాన్ చేసాడో ఫ్యాన్స్ కోసం.
Also Read This: Sree Vaani : జానీ మాస్టర్ జీవితాన్ని నాశనం చేసారు…