ప్రముఖ నటికి మాతృవియోగం..

టాలీవుడ్‌ ప్రముఖ నటి రజిత అందరికి తెలుసు.

శుక్రవారం మధ్యాహ్నం రజిత అమ్మగారు విజయలక్ష్మీ (76) గారు గుండెపోటుతో మరణించారు.

క్యారెక్టర్‌ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మీకి చెల్లెళ్లు.

విజయలక్ష్మీ మృతికి టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.

ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read This : బెట్టింగ్‌యాప్‌లను ప్రమోట్‌ చేసిన టాలీవుడ్‌ నటులు వీళ్లే…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *