...

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది సాయికుమార్

ప్రేమకావాలి, అతిథి దేవోభవ హిట్ సినిమాలతో మంచి విజయం సాధించిన ఆది సాయి కుమార్ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమాతో మన ముందలకి రాబోతున్నారు.

ఈ సినిమా లో ఆది సాయి కుమార్ కు జోడిగా “పాగల్”, “రోటి కాపాడ రొమాన్స్” సినిమా ఫేమ్ మేఘ లేఖ నటిస్తున్నారు…

ఈ సినిమా లో ప్రముఖ రైటర్ రాకెందు మౌళి నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారు..

ఈ సినిమా ని నూతన దర్శకుడు యష్ డైరెక్ట్ చేస్తున్నారు అలాగే ప్రదీప్ జలూరు ఈ సినిమాకి నిర్మించనున్నారు. ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా

సాయి కుమార్ మాట్లాడుతూ  : “ఆది సాయి కుమార్ ఇండస్ట్రీ కి వచ్చి 13ఏళ్ళు అయ్యింది. ఈ ప్రయాణంలో ఒకటో రెండో హిట్లు మాత్రమే ఉన్నాయి.

కానీ ప్రయత్నం మానకూడదు. ఒక్క సినిమా చాలు లైఫ్ టర్న్ అవ్వడానికి” అన్నారు…

షూటింగ్ కి ముందే ఈ సినిమా రైట్స్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది….

రామోజీ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా లాంచ్ ఈవెంట్ జరిగింది.

సంజు పిల్లలమర్రి

 

Also Read This: టాలెంటే అందలాన్ని ఎక్కిస్తుంది…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.