ప్రేమకావాలి, అతిథి దేవోభవ హిట్ సినిమాలతో మంచి విజయం సాధించిన ఆది సాయి కుమార్ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమాతో మన ముందలకి రాబోతున్నారు.
ఈ సినిమా లో ఆది సాయి కుమార్ కు జోడిగా “పాగల్”, “రోటి కాపాడ రొమాన్స్” సినిమా ఫేమ్ మేఘ లేఖ నటిస్తున్నారు…
ఈ సినిమా లో ప్రముఖ రైటర్ రాకెందు మౌళి నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారు..
ఈ సినిమా ని నూతన దర్శకుడు యష్ డైరెక్ట్ చేస్తున్నారు అలాగే ప్రదీప్ జలూరు ఈ సినిమాకి నిర్మించనున్నారు. ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా
సాయి కుమార్ మాట్లాడుతూ : “ఆది సాయి కుమార్ ఇండస్ట్రీ కి వచ్చి 13ఏళ్ళు అయ్యింది. ఈ ప్రయాణంలో ఒకటో రెండో హిట్లు మాత్రమే ఉన్నాయి.
కానీ ప్రయత్నం మానకూడదు. ఒక్క సినిమా చాలు లైఫ్ టర్న్ అవ్వడానికి” అన్నారు…
షూటింగ్ కి ముందే ఈ సినిమా రైట్స్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది….
రామోజీ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా లాంచ్ ఈవెంట్ జరిగింది.
సంజు పిల్లలమర్రి
Also Read This: టాలెంటే అందలాన్ని ఎక్కిస్తుంది…