Nagar Kurnool :
తన గన్ తో కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్న RSI బలేశ్వర్..
హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట్ మండలం లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టి ఎస్ ఎస్ పి రిజర్వ్ ఎస్ ఐ
హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూ తర్ ఖానా లో విధులు నిర్వహిస్తున్న బాలేశ్వర్..
ఆదివారం తెల్ల వారు జామున తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..
సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఘటనా స్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు..
మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు..
బాలేశ్వర్ ఆత్మ హత్య కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
Also Read This Article : సినిమాను చంపేసే లాలూచి బ్యాచ్…
