MLA Resign BRS :  బీఆర్ఎస్ కు మరో షాక్

MLA Resign BRS :

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనను పక్కన పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సునితా లక్ష్మారెడ్డికి భీఆర్ఎస్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో మెదక్ ఎంపీగా అవకాశం కల్పిస్తామని అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. తీరా ఆ స్థానాన్ని మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డికి ఇవ్వడంతో మదన్ రెడ్డి నారాజ్ అయ్యారు. స్వయంగా పార్టీ అధినేత ఇచ్చిన హామీలకు కూడా బీఆర్ఎస్‌లో విలువ లేదని ఆయన తన సన్నిహితులు వద్ద అసహనం వ్యక్తం చేశారు.

 

 

Also Read This Article : దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకు ను ఛేదించిన పంజాగుట్ట పోలిసులు..

 

 

ANANNYAA AKULAA
ANANNYAA AKULAA

 

Also Read This Article : రఘురామ కృష్ణంరాజుకు మొండి చెయ్యి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *