...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు..!

Hyderabad Phone Taping :

హైదరాబాద్:- 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి.

ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

హవాలా వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు భారీగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వ్యాపారస్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

నిందితులు ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరించినట్లు సమాచారం.

 

Also Read This Article : సేవ ముసుగులో ప్రచారం.. అవినీతే మార్గం

 

Ravi Anthony
Ravi Anthony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.